‘వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఉపాధి కరవు’

65చూసినవారు
‘వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఉపాధి కరవు’
గత వైసీపీ ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. ఇసుక అందుబాటులో తెచ్చి కార్మికులకు జీవనోపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. చంద్రన్న బీమా సాయాన్ని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్