రోహిత్, కోహ్లీని చాలా మిస్ అవుతా: ద్రవిడ్

68చూసినవారు
రోహిత్, కోహ్లీని చాలా మిస్ అవుతా: ద్రవిడ్
రోహిత్, కోహ్లీని చాలా మిస్ అవుతానని టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నారు. క్రికెటర్, కెప్టెన్ అని కాకుండా రోహిత్ శర్మ వ్యక్తిత్వం తనను ఇంప్రెస్ చేసిందని ద్రవిడ్ తెలిపారు. ’రోహిత్ నన్ను చాలా గౌరవిస్తారని, జట్టు పట్ల చాలా కేర్ తీసుకుంటాడని చెప్పారు. టీమ్ లో నేను ఎక్కువగా మిస్ అయ్యే వ్యక్తి రోహిత్, కోహ్లీయేనని అన్నారు. ప్లేయరుగా తాను వరల్డ్ కప్ గెలవలేకపోయానని, కోచ్ సాధించానని చెప్పారు.

సంబంధిత పోస్ట్