పెళ్లి ఆలస్యమవుతుందా.. ఈ ఆలయానికి వెళ్లండి!

79చూసినవారు
పెళ్లి ఆలస్యమవుతుందా.. ఈ ఆలయానికి వెళ్లండి!
హరిహరులు కొలువైన మదిచూర్ ఆలయం తమిళనాడులోని చెన్నైలో ఉంది. పెళ్లికానివారు ఈ ఆలయంలో గోడలపై పసుపు కొమ్ములు కట్టి మొక్కుకుంటే పెళ్లి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మాయిలకు వేరు, అబ్బాయిలకు వేరే పుసుపు కొమ్ములు ఉంటాయి. ఇక్కడ పసుపుకొమ్ములు కట్టి వెళ్లిన వెంటనే వివాహం నిశ్చయం అవుతుందని భక్తులు నమ్ముతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్