మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలోని హాస్టల్ భోజనంలో పురుగులు రావడం కలకలం రేపింది. పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పురుగుల భోజనం పెడతారా అంటూ విద్యార్థులు ఫైర్ అయ్యారు. గతంలోనూ ఇలాగే చేశారని విద్యార్థులు ఆరోపించారు.