యాదాద్రి ఆంజనేయుడికి శాస్త్రోక్తంగా ఆకుపూజ

74చూసినవారు
యాదాద్రీశుడి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం ఉదయం నాగవల్లి దళార్చనలు, స్వామికి శాస్త్రోక్తంగా కొనసాగాయి. కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద నున్న ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు పంచసూక్తాలు, మన్యు సూక్త పఠనాలతో అభిషేకించిన అర్చకులు సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరించారు. పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని పంచామృతాలతో అభిషేకించి ఆకుపూజ నిర్వహించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్