ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధికి నియామక పత్రం

69చూసినవారు
ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధికి నియామక పత్రం
ఓబిసి మోర్చా యాదాద్రి జిల్లా అధికార ప్రతినిధిగా తంగళ్ళపల్లి నాదబ్రహ్మచారి శుక్రవారం నూతనంగా నియామకమయ్యారు. బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కట్టబెట్టిన పదవికి కట్టుదిట్టంగా ఉంటూ జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపుకు అహర్నిశలు కృషి చేయాలని కోరారు. బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్