భువనగిరిలో చెలరేగుతున్న మంటలు

1951చూసినవారు
భువనగిరిలోని జింఖాన గూడ కాలనీ శివారులో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్