భువనగిరిలో ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే కుంభం

51చూసినవారు
భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని చేతి గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే కాంగ్రెస్ను ఆదరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్