యాదాద్రి: పదవ తరగతి పరీక్షలో 99. 44 ఉత్తీర్ణత

67చూసినవారు
యాదాద్రి: పదవ తరగతి పరీక్షలో 99. 44 ఉత్తీర్ణత
పదవ తరగతి పరీక్షలో యాదాద్రి జిల్లాలో ఈ సంవత్సరం బాలురు 4571, బాలికలు 4537 మొత్తం 9108 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మంగళవారం 4032 మంది బాలురు, 4205 మంది బాలికలు మొత్తం 8237 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరంతో పోలిస్తే 9. 5 శాతం ఉత్తీర్ణత పెరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి అభినందనలు తెలిపారు

సంబంధిత పోస్ట్