మత్స్యగిరి స్వామికి అభిషేకార్చనలు

82చూసినవారు
వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలోని స్వయంభు మత్స్యగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కొండపై స్వామివారికి బుధవారం ఉదయం అభిషేకార్చనలు అర్చకులు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించి, ప్రత్యేక అలంకరణలు చేసి మంగళ నిరాజనాలు సమర్పించారు. భక్తులు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్