పోచంపల్లిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

61చూసినవారు
భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం చేపట్టిన ఈ ర్యాలీలో మండల వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. సందర్భంగా వారు కార్నర్ మీటింగ్లో ప్రసంగించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్