యాదాద్రి శ్రీవారికి నిత్య నిజాభిషేకం

83చూసినవారు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి శనివారం ఉదయం నిత్య నిజాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం బింద తీర్థంతో గర్భాలయ ప్రదక్షిణ నిర్వహించి పాలు, పెరుగు, పంచదార పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేకం వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం బాల భోగం నివేదించారు. భక్తులు పాల్గొని శ్రీవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్