దారుణంగా కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు(వీడియో)

83చూసినవారు
ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల కార్యకర్తలు రెచ్చిపోయారు. ఏకంగా రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. ఈ ఘటన ఒంగోలు చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా YCP, TDP కార్యకర్తలు నిన్న రాత్రి దారుణంగా కొట్టుకున్నారు. గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి YCP MLA బాలినేని శ్రీనివాసరెడ్డి, TDP MLA అభ్యర్థి దామచర్ల జనార్థన్ చేరుకోగా.. మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

సంబంధిత పోస్ట్