సవ్యసాచి మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నిధి అగర్వాల్. తర్వాత అఖిల్తో మజ్నులో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి తన కెరీర్ మొదటిలో జరిగిన కొన్ని సన్నివేశాలను పంచుకున్నారు. మొదటి సినిమా టైంలో హీరోతో డేట్ చేయకూడదని చిత్ర యూనిట్ బాండ్ రాయించుకున్నట్లు తెలిపారు. నిధి బాలీవుడ్లో జాకీ ఫ్రాఫ్ష్రాఫ్ తనయుడు టైగర్ ప్రాఫ్తోష్రాఫ్తో నటించారు. అప్పడేఅప్పుడే ఈ కాంట్రాక్టు జరిగినట్లు చెప్పింది.