అమరావతిలోని వెంకటపాలెంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. పవన్ వాహనంపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు పవన్ స్వాగత ర్యాలీ కొనసాగనుంది.