తాడిపత్రి ఘర్షణలకు సంబంధించివారిని జైలుకు తరలింపు

తాడిపత్రి ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 91 మందిపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.వారిని గురువారం ఉరవకొండ కోర్టులో హాజరుపరిచారు.అనంతపురం జిల్లా జైలు రెడ్డిపల్లికి తరలించాలని భావించారు.కానీ భద్రత కారణాలు దృష్ట్యా కడప సెంట్రల్ జైలుకు తరలించారు.నిందితుల్లో టీడీపీకి చెందిన 54 మంది, వైసీపీకి చెందిన 37 మంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్