మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం

554చూసినవారు
మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం
గార్లదిన్నె మండల కేంద్రంలోని మంగళ క్రిష్ణా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం విషయం తెలుసుకున్న ముంటిమడుగు కేశవరెడ్డి మెరుగైన వైద్యంకోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం సంతోషకరమని తెలియజేశారు. నిరుపేదల కుటుంబాలకు అండగా వుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్