ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ ఎన్డిఎ కూటమి ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు తెలిపారు.

సంబంధిత పోస్ట్