చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేస్తూ ఆలయాల్లో పూజలు

ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేస్తూ దేవాలయాల్లో పూజలు చేసినట్లు వేంపల్లి వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలతో కలిసి పూజలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు మీద ప్రజల్లోకి అసత్య ప్రచారం చేస్తూ.. కుల మతాల మధ్య చిచ్చు రేపుతున్నాడన్నారు.

సంబంధిత పోస్ట్