వీఆర్ఏ మృతి పై వివరాలు వెల్లడించిన డిఎస్పి

కడప జిల్లా వేముల మండలం వి కొత్తపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి డిటోనేటర్ పేలి వీఆర్ఏ నరసింహులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ సోమవారం పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ దాడికి సంబంధించి ప్రాథమిక విచారణ చేస్తున్నామని, వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్