ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్సెట్)-2024 ఫలితాలు విడుదల అయ్యాయి. బీఈడీ, బీఈడీ(స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎడ్ సెట్ నిర్వహించారు. 9365 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల కోసం https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetResult.aspx ఈ లింక్పై క్లిక్ చేయగలరు.