ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. కాసేపట్లో(8.30 నుంచి) ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. LOKAL APPలో మినిట్ టు మినిట్ అప్డేట్స్ను చూడండి.