దేశ వ్యాప్తంగా మరికొన్ని క్షణాల్లో కౌంటింగ్ ప్రారంభం

57చూసినవారు
దేశ వ్యాప్తంగా మరికొన్ని క్షణాల్లో కౌంటింగ్ ప్రారంభం
దేశ వ్యాప్తంగా 543 పార్లమెంట్ స్థానాలకు, 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెంట్ ఓట్లు, ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కొనసాగనుండడంతో ఏ పార్టీ గెలుస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్