ఏపీ నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు, మంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు. శాలువా కప్పి జ్ఞాపికను బహూకరించారు.