మద్య నిషేధ హామీనే వైసీపీ కొంపముంచిందా?

మద్య నిషేధ హామీని పక్కనపెట్టి కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడం వైసీపీ ఓటమికి కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మద్యం ప్రియులు డబ్బులు పెట్టినా తాము కోరుకున్న బ్రాండ్‌లు దొరకకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. క్వాలిటీ మద్యం ఇవ్వాలని మందుబాబులు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో వారు వైసీపీకి ఓటు వేయనట్లు తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకులో మందు బాబులే లేరని సజ్జల కూడా వాదించారు.

సంబంధిత పోస్ట్