‘ఏపీ ఎన్నికల్లో కుట్ర జరిగింది’

85చూసినవారు
‘ఏపీ ఎన్నికల్లో కుట్ర జరిగింది’
ఏపీలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగలేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆనంద ప్రశాష్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సంఘం (ఈసీ) కుట్ర చేసిందని మండిపడ్డారు. వెంటనే ఎన్నికలకు రీకాల్ చేసి తిరిగి బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. టీడీపీ నేతలకు వేలల్లో, బీజేపీ ఎంపీ అభ్యర్థులకు లక్షల్లో, జనసేన 21 సీట్లు గెలవడంపై అనుమానం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్