టీడీపీ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయి

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని బనగానపల్లె మండల అధ్యక్షుడు, నందవరం చౌడేశ్వరిదేవి ఆలయ మాజీ చైర్ మన్ పీవీ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం నందవరంలో పీవీ కుమార్ రెడ్డి, విఠలాపురంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బనగానపల్లె ఎమ్మెల్యేగా బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్న సమయంలో గ్రామాలు అభివృద్ధి చేశామన్నారు.

సంబంధిత పోస్ట్