బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి ప్రజాగళం

67చూసినవారు
బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి ప్రజాగళం
బనగానపల్లె పట్టణంలో సీఎం జగన్ ఇటీవల ప్రారంభించిన వంద పడకల ఆస్పత్రిలో కనీస వసతులు కూడా లేవని, వైద్య పరికరాలు కూడా లేవని బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా ఎన్టీవో కాలనీ, విద్యుత్ కార్యాలయం ఆవరణలో బీసీ ఇంటింటి ప్రచారం చేశారు. రాత్రి వేళల్లో ప్రథమ చికిత్సకు కూడా దిక్కులేని పరిసితి ఉందన్నారు. పైన పటారం లోన లొటారంలాగా బనగానపల్లె 100 పడకల ఆస్పత్రి ఉందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్