ఎన్నికల సమరశంఖం పూరించిన నారా లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ నేడు ఎన్నికల సమరశంఖం పూరించారు. యువగళం పాదయాత్ర సాగని చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించేలా.. శంఖారావాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున 11 రోజుల పాటు తొలిదశలో 31 నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది.

సంబంధిత పోస్ట్