గోటి గుండాలలో వైసిపి ఇంటింటి ప్రచారం

కొండాపురం మండలం గొట్టి గుండాల, పాత ఉప్పలూరు లో వైసీపీ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి వైసిపి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 13 జరిగే ఎన్నికల్లో వైసీపీ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్