ఉదయగిరి పట్టణం లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా ఆడిట్ అధికారి ఎస్ వి రమేష్ రికార్డులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రిజిస్ట్రేషన్ ప్రక్రియ తగ్గుముఖం పట్టిందన్నారు.