కురుపాం గిరిజనుల వినూత్న నిరసన

పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట గిరిజన సంఘ నాయకులు ఆధ్వర్యంలో సోమవారం కురుపాం మండలం తోలుంగూడ గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. మండలంలో కాకిలి సెంటర్ నుంచి తోలుంగూడ మీదుగా లిక్కిడి సెంటర్ వరకు బీటీ రోడ్డు వేయాలని, అలాగే మంచినీటి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి, మంచినీటి సౌకర్యం కల్పించి, సమస్యను పరిష్కరించాలంటూ కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్