జగన్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తాడేపల్లి ప్యాలెస్‌లోకి జనం చొచ్చుకెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ మాట్లాడుతూ.. ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్‌ను ఓటుతో సాగనంపాలని పిలుపునిచ్చారు. రైతుల పాస్ పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై కూడా జగన్‌ బొమ్మలు వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒక ఆశయం కోసం వచ్చిన నాకు ఓటమి బాధ ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్