వివాదస్పద వ్యాఖ్యలపై వివరణ

పరిగి మండలం శాసనకోట రైతు భరోసా కేంద్రం నందు అధికారిపై దురుసుగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన ,బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామంలో సచివాలయం అధికారిపై దురుసుగా మాట్లాడిన మాటలు వాస్తవమే.. కానీ మా గ్రామంలో ఇప్పటికి ఆర్బీకే కేంద్రం వైసీపీ సర్పంచ్ ఇంట్లో ఉందన్నారు. అది మార్చమని గత 15 రోజులుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా.. బుధవారం కూడా వైసీపీ అజెండానే ఇంప్లిమెంట్ చేస్తూ మాకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. అందుకే నోరు జరాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్