రైతులకు పెనుకొండ డిఎస్పి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి

ప్రతి రైతు తన పొలంలో వాడే విద్యుత్ ఐరన్ స్టార్టర్ పెట్టె స్థానంలో ప్లాస్టిక్ లేదా పైబర్ బాక్సును వాడాలని.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ డిఎస్పి వెంకటేశ్వర్లు మంగళవారం రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా డిఎస్పి మాట్లాడుతూ.. రైతులు పంట పొలాల్లోని స్టార్టర్ పెట్టె వద్ద, విద్యుత్ తీగలతో జాగ్రత్తగా వుండాలన్నారు.

సంబంధిత పోస్ట్