పార్టీ శ్రేణులతో ఉషాశ్రీచరణ్ పూజలు

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల కు వస్తున్నాడంటే మీకెందుకు భయం అని మాజీ మంత్రి, శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు, నియోజకవర్గం సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ ప్రశ్నించారు. శనివారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాదయాత్రగా పార్టీ శ్రేణులతో కలసి పెనుకొండ పట్టణంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్