గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఏపీ వెలగపూడిలోని సచివాలయ ఉద్యోగులు, హెచ్‌ఓడీలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారానికి ఐదు రోజుల పనిదినాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్