వైసీపీ గెలిచే సీట్లు ఇన్నే.. తేల్చి చెప్పిన వేణుస్వామి

ఏపీకి మరోసారి జగనే సీఎం అవుతాారని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా వచ్చే ఫలితాల్లో వైసీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో కూడా తెలిపారు. 79 సీట్లలో వైసీపీ వన్‌సైడ్‌గా గెలుస్తుందని, 30 నుంచి 40 సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని వేణు స్వామి తెలిపారు. 95-125 సీట్ల వరకు వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్