ప్రాణాలు పీల్చేస్తున్న పొగాకు

73చూసినవారు
ప్రాణాలు పీల్చేస్తున్న పొగాకు
పొగాకు ఉత్పత్తి, వినియోగంలో చైనాదే అగ్రస్థానం. అక్కడ సుమారు 30 కోట్ల మంది పొగాకు ఉత్పత్తులు వాడుతున్నారని అంచనా. ఆ తరవాత 27శాతం వినియోగదారులతో భారత్‌ రెండో స్థానంలో నిలుస్తోంది. ప్రపంచంలో ప్రతి వంద అర్ధాంతర మరణాల్లో పదింటికి పొగాకు వాడకమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. భారత్‌లో వివిధ కారణాలతో ఏటా పది లక్షల మంది అర్ధాంతరంగా మరణిస్తున్నారు. వీరిలో 3.5 లక్షల మంది పొగాకు బాధితులే. పొగాకు వల్ల 25 రకాల క్యాన్సర్లు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్