ఎగ్జిట్ పోల్స్ డిసైడ్ చేసేస్తాయా?

70చూసినవారు
ఎగ్జిట్ పోల్స్ డిసైడ్ చేసేస్తాయా?
ఈసారి AP ఎన్నికల్లో అతి ముఖ్యమైన పాయింట్ ఎగ్జిట్ పోల్స్. మ‌రీ ఎగ్జిట్ పోల్స్‌ సర్వేలు చేసిన వారు కేవలం ఈవీఎంలలో పడిన ఓట్లను లెక్క వేసి ఫలానా వారికి ఇన్ని సీట్లు అని ఇచ్చేస్తున్నారు. కానీ ఆ ఓట్లను కూడా తారు మారు చేసేలా పోస్టల్ ఓట్లు ఉన్న సంగతి అవి ఎవరికి ఎక్కువ పడ్డాయన్నది ఎగ్జిట్ పోల్స్ లో చచ్చినా తేలదు. అది తేలేది ఎగ్జాక్ట్ పోల్ లోనే. ఎగ్జిట్ పోల్స్ లో కొంత వరకూ జనాల మూడ్ తెలిసే అవకాశం ఉంది కానీ ఎవరికి ఎన్ని సీట్లు ఎవరికి అధికారం అన్నది మాత్రం కన్ ఫర్మ్ కాదు అనే అంటున్నారు.

సంబంధిత పోస్ట్