హైదరాబాద్లో 24 గంటల్లోనే నగరంలో5 హత్యలు, 2 హత్యాయత్నాలు చోటుచేసుకున్నాయి పాతబస్తీ శాలిబండలో నిమ్రా ఫాస్ట్ఫుడ్ యజమాని దారుణ హత్యకు గురయ్యారు. తుకారాంగేట్లోని అడ్డగుట్టలో కట్టుకున్న భార్యను భర్త కడతేర్చాడు. అదేవిధంగా అసిఫ్నగర్లో అలీం, ఇక కాచిగూడ రైల్వే స్టేషన్లో ఖిజార్, ఇవాళ ఉదయం సనత్నగర్లోని భరత్నగర్లో అజార్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. శాలిబండలో వజీద్, ఫకృద్ధీన్ అనే వ్యక్తులపై దుండగులు హత్యాయత్నం చేశారు.