ప్రముఖ తెలుగు నిర్మాతపై కేసు నమోదు

టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్‌లో నమోదైన వ్యాపారవేత్త కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. తాజాగా ఈ కేసులో ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీస్ యజమాని యెర్నేని నవీన్ పేరును కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. తాను 2011లో క్రియా పేరుతో హెల్త్ కేర్ సర్వీస్‌ను ప్రారంభించినట్లు వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్