ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన బహదూర్ సింగ్ పారికర్ అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం అతనికి ట్రాఫిక్ పోలీసుల నుంచి మెసేజ్ వచ్చింది. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు రూ.1000 జరిమానా విధించినట్టుగా పేర్కొన్నారు. కాగా,ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న వీడియోలో పరిహార్ ఇలా చెప్పారు. కానీ అతను ఆ సమయంలో బైక్ నడపలేదు.. తన ఆడి కారులో ప్రయాణిస్తుండగా జరిమానా విధించారని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలై వైరలవుతోంది.