ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హవా కొనసాగుతోంది. 154 స్థానాల్లో కూటమి లీడింగ్లో ఉంది.