ములుగు జిల్లా మేడారం దర్శనం కోసం వెళ్తున్న భక్తుల కారుకు ప్రమాదం జరిగింది. మచ్చాపుర్ వద్ద కారును ట్రాక్టర్ ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో రహదారి వెంట భారీగా వాహనాలు నిలిచిపోయాయి.