సరైన ఆహారపు అలవాట్లు లేకపోతే తరచుగా రక్తహీనత వస్తుంది. ఈ ఊరుకుల పరుగుల జీవితంలో కొందరు సరైన ఆహారాన్ని తినలేకపోతున్నారు. దీంతో శరీరంలో సరైన పోషకాలు లేక రక్తహీనతకు గురవుతున్నారు. శరీరంలో రక్తం ఏర్పడాలంటే ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. వాటిలో దానిమ్మ, యాపిల్, ద్రాక్ష, అరటిపండు, ఆరెంజ్ లు ప్రదానమైనవి. వీటిని తీసుకుంటే శరీరంలో రక్తాన్ని పెంచడంలో చాలా సహాయపడుతాయి. నిపుణుల సలహామేరకు సూచించిన పండ్లను తినవచ్చు.