కేజ్రీవాల్ కస్టడీ కోరిన సీబీఐ.. తీర్పు రిజర్వ్

లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కస్టడీకి అప్పగించాలని సీబీఐ.. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 5 రోజులు కస్టడీకి అప్పగించాలని అందులో కోరింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇరువర్గాల వాదనలు విని.. తీర్పు రిజర్వ్ చేసింది. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తాను మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చానని సీబీఐ చేస్తున్న వాదనలు అవాస్తవమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్