ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీజేపీ, బిజు జనతా దళ్ మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. కాంటాబంజిలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 1,158 ఓట్ల వెనుకంజలో కొనసాగుతున్నారు. ఆయన పోటీ చేసిన రెండో స్థానం హింజిలిలో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.