మనీలాండరింగ్ కేసులో తాజా ఛార్జిషీటులో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం పేరుని చేర్చింది ఈడీ. 2011లో కొంతమంది చైనా పౌరులకు వీసాలు మంజూరు చేశారనే ఆరోపణలతో మనీలాండరింగ్ కేసు నమోదైంది. కార్తి చిదంబరం, ఆయన సన్నిహితుడు ఎస్ భాస్కరరామన్తో పాటు మరికొందరి పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చింది. కార్తి చిదంబరం, ఎస్.భాస్కరరామన్, మరి కొందరు వ్యక్తులు, సంస్థల పేర్లను ఈడీ తన ఛార్జిషీట్లో చేర్చింది.