మహబూబ్నగర్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఎక్సైజ్ సీఐ చిక్కారు. గీత కార్మికుడి నుంచి రూ. 65 వేలు లంచం తీసుకుంటూ ఎక్సైజ్ సీఐ పట్టుబడ్డారు. ఈ మేరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.